MLA Harish Rao: పటాన్చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారని అన్నారు. అప్పుడు కూడా కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన 12మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడని.. కానీ కుట్రలు ఫలించలేదని అన్నారు. న్యాయం గెలిచిందని… కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.
పూర్తిగా చదవండి..MLA Harish Rao: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేము నిద్రపోము అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు.
Translate this News: