Telangana: బీఆర్ఎస్ (BRS) త్వరలోనే బీజేపీలో (BJP) విలీనం కాబోతుందంటూ మాజీ ఎంపీ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేందుకు ఒప్పదం కుదుర్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారంటూ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న మధుయాష్కి.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తే బండి సంజయ్ మద్దతు పలికారన్నారు. అందుకే బండి సంజయ్ (Bandi Sanjay).. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ హింట్ ఇచ్చేరంటూ ఆసక్తికర ఆరోపణలు చేశారు.
పూర్తిగా చదవండి..Madhu Yaskhi: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. హింట్ ఇచ్చేసిన బండి సంజయ్!
బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. విలీనంలో భాగంగానే కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారని ఆరోపించారు. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ బండి సంజ్ హింట్ ఇచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: