ఫేక్ గ్యారంటీల పేరిట ప్రభుత్వాన్ని మోసం చేస్తూ.. లక్షల కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న ప్రాజెక్టులను ప్రశ్నార్థకం చేస్తున్న ‘మెగా’ కంపెనీల దందాను ఆర్టీవీ బయటపెట్టిన విషయం తెలిసిందే. మేఘా సంస్థతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో పలు ప్రముఖులకు చెందిన కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో..
పూర్తిగా చదవండి..Fake Bank Guarantees Scam: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే!
ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో మిథున్ రెడ్డి (PLR), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Raghava), విశ్వేశ్వరరెడ్డి (Shirdi Sai), ప్రతిమా శ్రీనివాసరావు (Prathima) ఉన్నారు. డిస్కమ్, మైనింగ్ & జియాలజీ శాఖల్లో వీరి ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు కనిపిస్తున్నాయి.
Translate this News: