Indian Army : జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. కుప్వారా జిల్లా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ (Indian Army) ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి టెర్రరిలస్టులు చొరబాటుకు యత్నించారు. దీంతో వాళ్లపై భద్రతా దళం కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆ తర్వాత వారి నుంచి ఆయుధాలను స్వాధీవం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Jammu And Kashmir : సరిహద్దుల్లో కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. కుప్వారా జిల్లా సరిహద్దులో సైనికులు ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ను చేపట్టారు. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
Translate this News: