Odisha : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి (Puri Jagannath) రత్న భాండాగారం (Ratna Bhandar) తెరుచుకుంది. జస్టీస్ బిశ్వనాథ్ రథ్ సూచనలతో అధికారాలు దీన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది. 1978లో చివరిసారిగా భాండాగారాన్ని తెరిచారు. మళ్లీ 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరుచుకుంది. రత్న భండాగారంలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. దీనికోసం చెక్కపెట్టేలు కూడా సిద్ధం చేశారు. అయితే ఆభరణాల లెక్కింపు తదితర ప్రకియ అంతా కూడా డిజిటలైజేషన్ (Digitalization) చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Puri Jagannath Temple : తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. 1978లో చివరిసారిగా భాండాగారాన్ని తెరిచారు. మళ్లీ 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరుచుకుంది. రత్న భాండాగారంలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. దీనికోసం చెక్కపెట్టేలు కూడా సిద్ధం చేశారు.
Translate this News: