బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు పాలాభిషేకం-VIDEO
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం స్కూల్ లో పదేళ్లుగా టీచర్లుగా పని చేస్తున్న సునీత, ఉషాకుమారి, సురేష్ ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఘనంగా సన్మానించిన విద్యార్థులు పాలభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటారు.
Translate this News: [vuukle]