India Population: 2024 ప్రపంచ జనాభాకు చెందిన నివేదికను ఐక్యరాజ్యసమితి రిలీజ్ చేసింది. జూలై 11న దీన్ని రిలీజ్ చేసింది. రాబోయే 50 నుంచి 60 ఏళ్ల మధ్య.. ప్రపంచ జనాభా పెరుగుతూ పోతుందని, 2080 నాటికి ఆ జనాభా సుమారు 1030 కోట్లకు చేరుకుంటుందని రిపోర్టులో తెలింది యూఎన్. అయితే 2080 తర్వాత మళ్లీ జనాభా తరుగుదల మొదలవుతుందని, ఈ శతాబ్ధం చివరి నాటికి ప్రపంచ జనాభా 1020 కోట్లకు చేరుకుంటుందని రిపోర్టులో అంచనా వేశారు.
పూర్తిగా చదవండి..Population: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు
భారత్లో 2060 నాటికి దేశ జనాభా సుమారు 170 కోట్లు అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆ తర్వాత దేశ జనాభా 12 శాతం పడిపోతుందని చెప్పింది. ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలుస్తుందని యూఎన్ తెలిపింది.
Translate this News: