Pawan Kalyan: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన రూరల్ డెవలప్మెంట్పై సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. నదులకి, సాంప్రదాయాలకి విలువ నిచ్చే దేశంలో మనం ఉన్నామని.. అయితే, ప్లాస్టిక్, చెత్త చెదారం అంతా నదుల్లో కొట్టుపోతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ కారణంగా పంట పొలాలు సైతం నష్ట పోతున్నాయన్నారు.
పూర్తిగా చదవండి..AP: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలి: పవన్
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన రూరల్ డెవలప్మెంట్పై సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే SLRMను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు.
Translate this News: