Paper Leakage: నీట్, యూజీ పరీక్షల అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుల్లో కీలక సూత్రధారి అని భావిస్తున్న రాజేష్ రంజన్ను పట్నాలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తరువాత పట్నా, కోలకత్తాల్లో సోదాలు నిర్వహించారు. ఆ తరువాత నీట్ పేపర్ లీకేజికి సంబంధించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. రాజేష్ ను విచారించేదుకు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అగీకరించింది. ఇంతకు మందు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అెస్ట్ అయిన వారి సంఖ్య పదికి చేరుకుంది.
పూర్తిగా చదవండి..NEET: నీట్ పేపర్ లీక్ కీలక సూత్రధారి అరెస్ట్
నీట్ పేపర్ లీకేజ్ వెనుక అసలు సూత్రధారి అని భావిస్తున్న రాజేష్ రంజన్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పట్నాలో ఇతనిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటూ రాజేష్ దగ్గర కీలక పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: