Alleti Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తుందని అన్నారు. కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ లో రూ. 3 వేల కోట్ల కాంట్రాక్టర్ల లో అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించారు. దీన్ని మూడుగా డివైడ్ చేసి వెయ్యి కోట్లకు ఒక్కరిగా కాంట్రాక్టు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మేఘా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారని చెప్పారు.
పూర్తిగా చదవండి..Aleti Maheshwar Reddy: రూ.1,100 కోట్ల మేఘా స్కామ్.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు
TG: రాష్ట్ర ప్రభుత్వం మేఘా సంస్థతో చీకటి ఒప్పందాలు పెట్టుకుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పబ్లిక్ డొమైన్లో జీవో పెట్టకుండా సొంత జిల్లాలో సీఎం రేవంత్ మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని నిలదీశారు. దీనిపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Translate this News: