అతను ఒక అంధుడు. 2008 లోనే సివిల్స్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ అపాయింట్ లెటర్ అందుకోవడానికి మాత్రం అతనికి 16 ఏళ్లు పట్టింది. దీనికి కారణం ‘పర్సన్ విత్ డిసబిలీటీస్’ చట్టాన్ని అమలు చేయకపోవడమే. ఇక వివరాల్లోకి వెళ్తే. పంకజ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి 100 శాతం అంధత్వం ఉన్న వ్యక్తి. అయినప్పటికీ అతను 2008లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షను క్రాక్ చేశాడు. ఇతనితో పాటు మరో 10 పదిమంది వికలాంగులు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ వీళ్లకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ లెటర్ను పొందలేకపోయారు.
పూర్తిగా చదవండి..Supreme Court: ఆ వికలాంగునికి ఉద్యోగం ఇవ్వండి: సుప్రీంకోర్టు
2008 లో సివిల్స్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఓ అంధుడు అపాయింట్మెంట్ లెటర్ పొందేందుకు 16 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాడు. చివరికి సుప్రీంకోర్టు అతన్ని అపాయింట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: