మహారాష్ట్ర కేడర్కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్ అధికారి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు చూపించి ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS)లో ఉద్యోగం పొందారని ఫిర్యాదు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే సెంట్రల్ అడ్మినిస్టేషన్ ట్రిబ్యునల్ (CAT)కి సమర్పించిన డాక్యుమెంట్స్ ప్రకారం.. డా. పూజా ఖేద్కర్ ఓబీసీ కేటగిరి అలాగే వికాలంగుల కేటగిరీ కింద యూపీఎస్సీ పరీక్ష రాశారు. అలాగే యూపీఎస్సీకి మానసిక అనారోగ్య సర్టిఫికేట్ను కూడా సమర్పించారు. చివరికి పూజా సెలెక్ట్ అయ్యాక.. సెలక్షన్ కమిటీ వాళ్లు.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఆమె అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసి నిజనిర్ధారణ చేసేందుకు పిలిపించారు. అయినప్పటికీ కూడా కరోనా సాకుతో ఆమె ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు హాజరవ్వలేదు.
పూర్తిగా చదవండి..Fake IAS: ఫేక్ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?
మహారాష్ట్ర కేడర్కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్ అధికారి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు చూపించి ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS)లో ఉద్యోగం పొందారని ఫిర్యాదు నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: