MLC Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇసుక చోరి దుమారం రేపుతోంది. ఇసుక డంపింగ్ యార్డులో భారీగా ఇసుక మాయమైంది. ఇసుక చోరిపై అధికార టీడీపీ (TDP), వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇసుక చోరీ చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. RTV ప్రతినిధితో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు దువ్వాడ.
పూర్తిగా చదవండి..MLC Duvvada Srinivas: ఇసుక దోపిడీ దుమారం.. ఎమ్మెల్సీ దువ్వాడ అరెస్ట్!
AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇసుక చోరి దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమంగా ఇసుక దోపిడీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దువ్వాడ స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అనుచరులే ఇసుకను కొల్లగొట్టారని అన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Translate this News: