మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY).. యోగిక్ సూక్ష్మ వ్యాయామ అనే పేరుతో వారంతపు నేషనల్ వర్క్షాప్ను నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఆ సంస్థ ప్రాంగణంలో జులై 8 నుంచి ఇది ప్రారంభమైంది. MDNIY డైరెక్టర్ డా.కాశీనాథ్ సోమగండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూక్ష్మ క్రియలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. మానవ జీవితంలో యోగా ప్రాముఖ్యతను ఎత్తిచూపిన ఆయన.. దీని గురించి మరింతగా తెలుసుకునేందుకు, శాస్త్రీయ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి యోగాసనంపై వేరవేరుగా వర్క్షాప్లు నిర్వహించాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Yoga: యోగిక్ సూక్ష్మ వ్యాయామ నేషనల్ వర్క్షాప్ ప్రారంభం..
మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY).. యోగిక్ సూక్ష్మ వ్యాయామ అనే పేరుతో వారంతపు నేషనల్ వర్క్షాప్ను నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఆ సంస్థ ప్రాంగణంలో జులై 8 నుంచి ఇది ప్రారంభమైంది. MDNIY డైరెక్టర్ డా.కాశీనాథ్ సోమగండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Translate this News: