అటు జగన్.. ఇటు షర్మిల.. మధ్యలో వైఎస్ఆర్..! ఇది ఏపీ రాజకీయాల్లో అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ మధ్య కనిపిస్తున్న సీన్. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఓన్ చేసుకోవడానికి ఆయన కుమారుడు జగన్, ఆయన కూతురు షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ తమ పార్టీకి చెందిన నేతేనని కాంగ్రెస్ బలంగా గుర్తుచేస్తోంది. మరోవైపు తండ్రి అడుగుజాడల్లో నడిచేది జగనేనని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అన్నాచెల్లెలు ఇద్దరూ వేరువేరుగా ఘాట్ వద్ద నివాళులర్పించడం టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది.
పూర్తిగా చదవండి..YS Rajashekar Reddy: వైఎస్ మాకే సొంతం.. కాంగ్రెస్ VS వైసీపీ
ఏపీ రాజకీయాల్లో అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ.. వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఓన్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జగన్, షర్మిల ఇద్దరూ వేరువేరుగా ఘాట్ వద్ద నివాళులర్పించడం టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. మరిన్ని వివరాలకు ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: