తెలుగు నాయకుల్లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం వైఎస్కు దక్కిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ రోజు విజయవాడలో జరుగుతున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ తనను చాలా అభిమానించేవారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ మరణించాక ఆయన మామూలు మనిషి కాదని తెలిసిందన్నారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్లో అలాంటి సీఎం వైఎస్ ఒక్కరే.. : ఉండవల్లి అరుణ్
వైఎస్ మరణించిన తర్వాత ఆయన ఫొటోలను వినాయక నిమజ్జనంలో విగ్రహాలతో పాటు ఊరేగించారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్లో అసమ్మతి ఎదుర్కోని ఏకైక సీఎం వైఎస్ అని కొనియాడారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన వైఎస్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Translate this News: