తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంగా రాఘవరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి తో పాటు అనేక మంది కీలక నేతలకు పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే మార్చిలోనే ఈ జీఓ సిద్ధం చేసినా.. కోడ్ కారణంగా ప్రభుత్వం విడుదల చేయలేదు. తాజాగా ఈ రోజు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం.
Telangana: 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు!
తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పటేల్ రమేష్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, బెల్లయ్య నాయక్, నగారి గారి ప్రీతం, కాల్వ సుజాతా గుప్తా తదితర నేతలకు పదవులు దక్కాయి.
Translate this News: