Rahul Special Video : వైఎస్ఆర్ (YSR) 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓ వీడియో రిలీజ్ చేశారు. అసలైన ప్రజా నాయకుడు వైఎస్ఆర్ అంటూ కొనియాడేవారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడని.. ఆయన మరణం అత్యంత విషాదకరమని అన్నారు. YSR బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదని..ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదని కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Rahul : ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు.. షర్మిలే..వైఎస్ఆర్ వారసురాలు.. రాహుల్ గాంధీ స్పెషల్ వీడియో..!
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడంటూ కొనియాడారు. ఆయన వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. ఆయన బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు.
Translate this News: