YCP Chief Jagan: కడప జిల్లా పర్యటనలో ఉన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో నిరాశగా ఉన్న పార్టీ శ్రేణుల్లో భరోసా నింపనున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్తారు. కాగా నిన్న కడప రిమ్స్ ఆసుపత్రిలో టీడీపీ నేతల దాడులలో గాయపడ్డ వైసీపీ నేత అజయ్ రెడ్డిని జగన్ పరామర్శించారు.
పూర్తిగా చదవండి..YCP Chief Jagan: నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన
AP: కడప జిల్లా పర్యటనలో ఉన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలతో, నేతలతో సమావేశం కానున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
Translate this News: