Encounter Between Indian Army, Terrorists: దక్షిణ కాశ్మీర్లో భారత సైనయం రెండు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లను నిర్వహిసతోంది. మొదటి ఆర్మీ ఆపరేషన్ ప్రారంభమైన కొద్ది గంటలకే చినిగాం గ్రామంలో మరో కాల్పుల ఘటన వెలుగు చూసింది. మందుగా ఆర్మీకి లష్కర్ గ్రూప్ గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఆ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. రెండు వైపుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు చనిపోయారు. మరి కొంత మంది గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రిలో చేర్చారు. ఇక ఆర్మీ జరిపిన కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు మరణించారు.
పూర్తిగా చదవండి..Jammu-Kashmir: జమ్మూ-కాశ్మీర్లో ఎన్కౌంటర్..ఇద్దరు జవాన్లు, నలుగురు ఉగ్రవాదులు మృతి
జమ్మూ-కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా చినిగామ్లో భారత ఆర్మీ, గ్రవాదుల మధ్య ఎ్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటికి ఆర్మీ నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా..ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు.
Translate this News: