CM Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు (AP CM Chandrababu), రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజా భవన్ లో సమావేశం కానున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తర్వాత ఇదే విషయాన్ని సోషల్ మీడియా, లేఖల ద్వారా సీఎం రేవంత్ కు వివరించారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే!
TG: సీఎం రేవంత్తో ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు భేటీ కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలని, విద్యుత్ బకాయిలు చెల్లించాలని, తిరుపతి దేవస్థానంలో భాగం కావాలని వంటి డిమాండ్స్ను రేవంత్ చంద్రబాబు ముందు ఉంచనున్నారు.
Translate this News: