Srikakulam: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. చంద్రబాబు ఆహ్వానిస్తే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు. టీడీపీ తమ కుటుంభానికి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ మెజార్టీ వెనుక తమ దంపతుల కృషి ఉందన్నారు.
పూర్తిగా చదవండి..AP: చంద్రబాబు ఒకే అంటే ఇలా చేస్తా: మాజీ మంత్రి
సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ. పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో హీరో అని.. చంద్రబాబు అనుభవం.. పవన్ రాజకీయ చతురస్రం రాష్ట్ర అభివృద్ధికి దోహద పడుతుందన్నారు.
Translate this News: