ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ!
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నారు. అనంతరం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
Translate this News: [vuukle]