Guntur: గత వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయంపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం జరగాలని అధికారులను వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ నాయక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈపూరు మండలం ఊడిచెర్లకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ నాయక్.. నరసరావుపేట మండలం కాకాని వద్ద తన వెంచర్ యొక్క రహదారి కోసం మాజీ ఎమ్మెల్యే రూ. 50 లక్షలు వసూలు చేశారన్నారు.
పూర్తిగా చదవండి..AP: నన్ను మోసం చేశారు.. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు..!
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్ నాయక్ ఎస్పీ మల్లికాగార్గ్కి ఫిర్యాదు చేశారు. వెంచర్ అనుమతుల కోసం వివిధ దశల్లో తన దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం కావాలని అధికారులను వేడుకుంటున్నారు.
Translate this News: