AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సర్కార్ ఈ స్కీంపై అధ్యయనం చేస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించి అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీం అందుబాటులోకి తెస్తామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు.
పూర్తిగా చదవండి..AP: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం స్కీంపై అప్డేట్.. ఈ జిల్లా నుంచే ప్రారంభించనున్న టీడీపీ సర్కార్..!
త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీం అందుబాటులోకి తెస్తామన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు. అయితే, ఏపీలో ఎలాంటి నిబంధనలు పెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Translate this News: