Polavaram Project: ఏలూరు జిల్లా పోలవరంలో అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం (Global Experts) పర్యటిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు పోలవరంలో పర్యటించనున్నారు. ఇంజనీర్లు డేవిడ్ బి.పాల్ (అమెరికా), రిచర్డ్ డోన్నెల్లీ(కెనడా), డియాన్ ఫ్రాన్స్ డి.సిక్కో(అమెరికా), సీన్ హిచ్బర్గర్(కెనడా) ఈ బృందంలో ఉన్నారు. డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో మూడు దశాబ్దాల అనుభవం వీరికి ఉంది.
పూర్తిగా చదవండి..AP: పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల స్పెషల్ ఫోకస్..!
ఏలూరు జిల్లా - పోలవరంలో అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పర్యటిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర ప్రతిబంధక సమస్యల అంశాలను పరిశీలిస్తున్నారు.
Translate this News: