Chandrababu: కుప్పంలో నాలుగోసారి సీఎం హోదాలో చంద్రబాబు మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఎనిమిదో సారి కుప్పం నుండి ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన కుప్పం ప్రజలకి పాదాభివందనాలు తెలిపారు. వ్యవసాయపరంగా, పారిశ్రామిక పరంగా కుప్పంను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. గత ప్రభుత్వం హయాంలో జగన్ బొమ్మతో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి నూతన పాస్ బుక్కులను పంపిణీ చేస్తానని తెలిపారు. కుప్పం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
పూర్తిగా చదవండి..Chandrababu: జగన్ బొమ్మ తీసేస్తా.. కుప్పంకు విమానాశ్రయం తెస్తా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
జగన్ బొమ్మతో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి నూతన పాస్ బుక్కులను పంపిణీ చేస్తానన్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో నాలుగోసారి సీఎం హోదాలో చంద్రబాబు మొదటి బహిరంగ సభ నిర్వహించారు. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కుప్పంను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు.
Translate this News: