South Korea: దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో (Lithium Battery Plant) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సియోల్ దక్షిణ ప్రాంతంలోని హ్వసోంగ్లో ఉన్న లిథియం బ్యాటిరీ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. 35 వేల సెల్స్ను భద్రపరిచిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
Also Read: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. మాతృత్వ సెలవులు పెంచిన కేంద్రం!
Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Translate this News: