జగన్ పాలనలో ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ వ్యాఖ్యలు దొంగే దొంగా అంటూ అరిచినట్లు ఉందన్నారు. టీడీపీ శాసనసభ గౌరవాన్ని పెంచే పార్టీ అని అన్నారు. శాసనసభను నిబంధనల ప్రకారం నడిపించి.. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తామన్నారు. జగన్ కు శాసనసభలో ఎక్కడ సీటు కేటాయించాలి?, ప్రతిపక్షనేత హోదా కల్పించడం తదితర అంశాలపై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీవీతో అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
జగన్ కు ప్రతిపక్ష నేత హోదా.. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే?
శాసనసభ గౌరవాన్ని పెంచే పార్టీ టీడీపీ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నిబంధనల ప్రకారం జగన్ కు సభలో ఎక్కడ సీటు కేటాయించాలి? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీవీకి అచ్చెన్నాయుడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Translate this News: