మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరుల కోసం నల్లగొండ రింగ్ రోడ్ ఏర్పాటులో అవకతవకలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. రింగ్ రోడ్ కోసం రూపొందించిన ప్లాన్ 1, 2 వదిలేసి తన అనుచరుల లబ్ధికోసం కోమటిరెడ్డి ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు. తక్షణం ప్లాన్ 3 ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామన్నారు. ప్లాన్-3 ఉప సంహరణ కోసం ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నామన్నారు.
పూర్తిగా చదవండి..Nalgonda: అనుచరుల కోసం రింగ్ రోడ్ ప్లాన్ మార్పు.. కోమటిరెడ్డిపై సంచలన ఆరోపణలు!
అనుచరులకు దోచి పెట్టేందుకే నల్లగొండ రింగ్ రోడ్ ప్లాన్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. ప్లాన్ 1, 2 వదిలేసి ప్లాన్ 3 ఎంచుకోవడంలో అంతర్యం ఇదేనన్నారు. 15 రోజుల్లో ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Translate this News: