UGC-NET, NEET Exams: నీట్, నెట్ పేపర్లు లీక్ చర్చీయాంశంగా మారింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద నీలి నీడలు క్ముకుంటున్నాయి. ఎన్టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతను పరిశీలించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డార్క్ వెబ్లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం ఆందోళనకరమని అన్నారు. దేశ వ్యాప్తంగా దీని మీద నిరనలుకూడా వెల్లువెత్తాయి. విద్యార్ధి సంఘలు ఆందోళనలు నిర్వహించాయి. దీంతో ఈ వ్యవహరం మీద సీబీఐ విచారణ ప్రారభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
పూర్తిగా చదవండి..UGC-NET: యూజీసీ నెట్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..నీట్పై సుప్రీం విచారణ
యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. డార్క్ వెబ్లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Translate this News: