MP Rahul Gandhi: నీట్ పేపర్ లీక్ అంశంపై స్పందించారు ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో విద్యా వ్యవస్థను బీజేపీ కబ్జా చేసిందని అన్నారు. నీట్ పరీక్షతో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని తాను ఆపినట్లు చెప్పుకునే మోదీ పేపర్ లీక్ లను అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యారని చురకలు అంటించారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని.. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంట్ లో పోరాడుతామని అన్నారు.
పూర్తిగా చదవండి..MP Rahul Gandhi: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. పేపర్ లీక్లను అడ్డుకోవడంతో మోదీ ఫెయిల్ అయ్యారని అన్నారు. నీట్ పరీక్ష వల్ల అనేక మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదన్నారు.
Translate this News: