నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు తేలితే.. దీనికి బాధ్యులైన ఎన్టీఏ అధికారులను ఉపేక్షించేది లేదని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలకు అనుగూణంగా 1563 మంది అభ్యర్థులను తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..NEET Scam: నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఎవరినీ వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే.. దీనికి బాధ్యులైన ఎన్టీఏ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
Translate this News: