దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం నెలకొంది. యమునా నదికి ప్రవాహం తగ్గడంతో నగర ప్రజలు నీరు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ గుర్తించింది. దీంతో జల మంత్రిత్వశాఖ కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చే ప్రధాన పైప్లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి అతిశీ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు.
పూర్తిగా చదవండి..Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం.. అల్లాడిపోతున్న నగర ప్రజలు
యమునా నదికి ప్రవాహం తగ్గడంతో ఢిల్లీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో పైప్లైన్ల్ వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది.
Translate this News: