Minister Narayana: వైసీపీ ప్రభుత్వం మూడు రాజధాని అంటూ మూడు ముక్కలాటలు ఆడిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. దీంతో ప్రజలకు రాజధాని లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని చంద్రబాబు (CM Chandrababu Naidu) అనుకున్నారన్నారు. టాప్ 5 రాజధానుల్లో అమరావతి (Amaravati) ఉండాలని అనుకున్నామన్నారు. గతంలోనే రాజధానిలో రోడ్లు, మౌలిక వసతులు, నిర్మాణాలు పనులన్ని మొదలు పెట్టామన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవంతో తనకు మళ్లీ మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. పాత మాస్టార్ ప్లాన్ తో రాజధాని (AP Capital) నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
పూర్తిగా చదవండి..Amaravati: అమరావతి పూర్తయ్యేది అప్పుడే.. మంత్రి నారాయణ కీలక ప్రకటన!
అమరావతి పాత మాస్టార్ ప్లాన్ తో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. రెండున్నర సంవత్సరాల్లో రాజధాని మొదటి ఫేజ్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గత అనుభవంతో నిర్మాణలు వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థలతో మాట్లాడామన్నారు.
Translate this News: