NEET Exam 2024: నీట్ యూజీ పేపర్ లీక్ (Paper Leak) అవకతవకలు జరిగాయని దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..NEET Exam 2024: కేంద్రం, ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు
నీట్ యూజీ పేపర్ లీక్ అవకతవకలు జరిగాయని దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
Translate this News: