NEET Exam Paper Leak : నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజి పై సుప్రీం కోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోంది. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. ఈ క్రమంలో ఎన్టీయే (NTA) తో పాటు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది.
పూర్తిగా చదవండి..NEET పేపర్ లీక్పై కేంద్రం సంచలన నిర్ణయం
గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది.
Translate this News: