యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆలయం అభివృద్ధి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విషయాలపై చర్చించారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేయడంతో ఆలయ అధికారులకు ఐలయ్య అభినందనలు తెలిపారు. అలాగే మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Telangana: యాదాద్రికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: బీర్ల ఐలయ్య
యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
Translate this News: