నీట్ పరీక్షలో అవతకవతకలు జరగడం, 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ వారం రోజుల్లో ఈ వ్యవహారంపై నివేదిక ఇస్తుందని ఎన్టీఏ డీజీ సుభోధ్కుమార్ సింగ్ తెలిపారు. 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత వారి ఫలితాలను మార్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..NEET: నీట్ పరీక్షలో అవతకవతకలు.. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం
నీట్ పరీక్షలో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు జరుగుతున్న వేళ యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని ఈ కమిటీ సమీక్షిస్తుందని ఎన్టీఏ డీజీ సుభోధ్కుమార్ సింగ్ తెలిపారు.
Translate this News: