Rahul Gandhi: ఈరోజు CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీనికి ప్రతిపక్ష ఎన్నుకున్నామని అన్నారు. భారత ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సత్తా రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ
ఈరోజు CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాగా లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Translate this News: