NEET 2024 Results: నీట్ 2024 పరీక్షా ఫలితాలు గందరోగోళానికి దారి తీస్తున్నాయి. మొత్తం 24 లక్సల భవితవ్యంతో ముడిపడిన ఉన్న ఈ పరీక్సా ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన నీట్ రిజల్ట్లో ఏకంగా 67 మంది ఫ్టస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారి తీస్తోంది. దీనిలో ఎనిమిది మంది ఒకే పరీక్షా కేంద్రం కావడం గమనార్హం. దీంతో పాటూ కొందరు విద్యార్ధులకు అదనపు మాక్ఉలు రావడం లాంటి విషయాలు కూడా కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. దీంతో నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..NEET 2024:నీట్ ఫలితాలపై వివాదం..పరీక్షలు మళ్ళీ జరపాలంటున్న తల్లిదండ్రులు
నీట్ 2024 పరీక్షా ఫలితాలు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు రావడమే కాకుండా కొందరు విద్యార్దులకు అదనపు మార్కులు రావడం కూడా అనుమానాలకు తావునిస్తోంది.
Translate this News: