Election Results 2024: లోక్సభ ఎన్నికల ఫలితాల నుంచి ఈసారి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అంటున్నారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. మతాన్ని రాజకీయాలతో కలపకుండా…దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మతంపై ఫోకస్ పెట్టిన బీజేపీకి షాక్ ఇచ్చారు . ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు, దళితుల సమస్యలు లాంటి వాటిని పక్కన పెట్టి హిందూత్వం, మతం లాంటి వాటికి పెద్ద పీట వేసిన బీజేపీకి బుద్ధి చెప్పారు. దాని ఫలితమే ఆ పార్టీకి మెజార్టీ రాకపోవడం.
పూర్తిగా చదవండి..Elections 2024: ఎన్నికల ఫలితాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయి?
ఈసారి ఎన్నికలు పెద్ద సంచలనం. ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటు వేసి లౌకికత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు.
Translate this News: