Pawan Kalyan: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు కృతజ్ఙతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ” రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామిక వేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు..ఇలా ప్రతీ వర్గం వారు కూడా ఈ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు కృతజ్ఙతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో..
Translate this News: