Election Counting Day : ఏపీ (Andhra Pradesh) లో ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు (Violence) జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘర్షణలకు పాల్పడ్డ వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో వాళ్లకి గృహ నిర్బంధంలోనే ఉండాలని నోటీసులు జారీ చేశారు. మరికొందరిని జిల్లా వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ కూడా నోటీసులు జారీ చేశారు. మైదకూరు నియోజకవర్గంలో మొత్తం 52 మందికి నోటీసులు వెళ్లాయి. ముఖ్యంగా ట్రబుల్ మంగర్స్, రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. రౌడీ షీటర్ల (Rowdy Sheeters) ను జిల్లా బహిష్కరణ చేసేందుకు సిద్ధమయ్యారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : కౌంటింగ్ రోజున ఘర్షణలు తలెత్తకుండా అధికారుల సంచలన నిర్ణయం
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 6 గురు రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ, మరో 32 మందిని హౌస్ అరెస్టు చేయనున్నారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ అయ్యాయి.
Translate this News: