Telangana: ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పు చర్చనీయాంశమవుతోంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర చిహ్నం, గేయాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సర్కార్పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరాకటంలో పడేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. తాజాగా హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పందిస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వివరణ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Telangana: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పు చర్చనీయాంశమవుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సర్కార్పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరాకటంలో పడేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. తాజాగా హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది.
Translate this News: