CM Revanth Reddy: ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని అన్నారు. అన్నింటిపై సీబీఐ విచారణ కోరే కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్పై (Phone Tapping) ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదు.. అలాంటి పనులు చేయనని స్పష్టం చేవారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యత అందెశ్రీకే అప్పగించామన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందెశ్రీ నిర్ణయానికే వదిలేశామన్నారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అని అన్నారు.
పూర్తిగా చదవండి..తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అందుకే.. ఢిల్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ గీతానికి సంగీతం సమకూర్చే బాధ్యతను అందెశ్రీకే అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోలన్నది ఆయన ఇష్టమన్నారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరంపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
Translate this News: