Fifth Phase Polling : లోక్సభ ఆరో దశ ఎన్నికల (Lok Sabha Sixth Phase Elections) పోలింగ్ (Polling) శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 58 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు 57.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ (EC) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో 77.99 ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలిపింది. ఇదిలాఉండగా.. లోక్సభ ఎన్నికల తొలి ఐదు దశలకు సంబంధించి ఓట్ల వివరాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తమ వెబ్సైట్లో విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections : ఐదు దశల పోలింగ్ వివరాలు వెల్లడి.. డేటా మార్చడం అసాధ్యమన్న ఈసీ
లోక్సభ ఎన్నికల తొలి ఐదు దశలకు సంబంధించి ఓట్ల వివరాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తమ వెబ్సైట్లో విడుదల చేసింది.
Translate this News: