PM Modi: దేశంలో లోక్సభ ఎన్నికలు ఐదు దశల్లో పూర్తయ్యాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్థాన్లో అణుబాంబు ఉన్నందున భారత్ పాకిస్థాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా.. ‘నేను లాహోర్కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని’ ప్రధాని ఫన్నీగా కామెంట్ ఇచ్చారు. ఈ సమాధానం విన్న అక్కడి ప్రేక్షకులు నవ్వడం మొదలుపెట్టారు.
పూర్తిగా చదవండి..PM Modi: నేను లాహోర్కి వెళ్తా.. పాకిస్థాన్పై ప్రధాని మోదీ ఫన్నీ కామెంట్స్
తాజాగా ప్రధాని మోదీ ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని.. భారత్ అప్రమత్తంగా ఉండాలని ఓ కాంగ్రెస్ నేత అన్నారు.. దీనిపై మీ కామెంట్స్ ఏంటీ అని అడగగా 'నేను లాహోర్కు వెళ్లి అణుబాంబు ఉందో లేదో తనిఖీ చేస్తానని ప్రధాని మోదీ ఫన్నీగా కామెంట్ చేశారు.
Translate this News: