మాచర్ల హింసాత్మక ఘటనలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అల్లర్లపై ఈసీకి ప్రశ్నలు సంధిస్తూ సజ్జల ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి తమకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని తప్పనిసరిగా పరిష్కరించాలన్న సజ్జల ఈసీని డిమాండ్ చేశారు. పాల్వాయి ఘటన వీడియో అధికారిక వెబ్ కాస్టింగ్ నుంచి వస్తే.. ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు. వీడియో నిజమా కాదా..అని చూడకుండా.. ఈసీ ఎందుకు తొందరగా కదిలింది? అని అన్నారు.
పూర్తిగా చదవండి..Macharla Incident: మాచర్ల ఘటనలపై సజ్జల సందేహాలు.. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలని ఈసీకి డిమాండ్!
మాచర్ల ఘటనలకు సంబంధించి ఈసీకి సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. డియో అధికారిక వెబ్ కాస్టింగ్ నుంచి వస్తే.. ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు. మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసమైతే కేవలం ఒక్క ఘటనకు సంబంధించిన వీడియో మాత్రమే ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు.
Translate this News: