CPI Narayana: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో జరుగుతున్న అల్లర్లపై ఘాటు స్పందించారు సీపీఐ నేత నారాయణ. జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి మైండ్ గేమ్ ఆడుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని పేర్కొన్నారు. మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి నేతలే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి దేశంలో 150 ఎంపీ స్థానాల్లో గెలవడం కష్టమని అన్నారు.
పూర్తిగా చదవండి..CPI Narayana: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని ఫైర్ అయ్యారు సీపీఐ నేత నారాయణ. ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని పేర్కొన్నారు. కేంద్రంలో, ఏపీలో ప్రభుత్వాలు మారబోతున్నాయని జోస్యం చెప్పారు.
Translate this News: